Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

 

గజ్వేల్ :

ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 10 నుంచి నిర్వహించే ఎస్ జి ఎఫ్ అండర్-14 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్ అండ్ అర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన విద్యార్థిని పవిత్ర ఎపికైన సందర్భంగా బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు చెప్యాల వెంకట్ రెడ్డి నరసింహ ముదిరాజ్, నాయిని సందీప్, మైస విజయ్, గజ్వేల్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు కుంకుమ రాణి, ఉపాధ్యక్షురాలు మంతూరి మమత, బిజెపి నాయకులు మఠం మహిపాల్ యాదవ్, పవన్ కుమార్, దయాకర్ రెడ్డి, ఏలేశ్వరం ఎల్లం, అశోక్, స్వామి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల చేగుంటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మెదక్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి స్థానం సాధించడంలో ముఖ్య భూమిక పోషించడం అభినందించదగ్గ విషయమని అని తెలిపారు.

Related posts

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

వేంపేట్ పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవము

TNR NEWS

*తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్..*

TNR NEWS

మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి

Harish Hs

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS