ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలతో మోదీ కీలక సమావేశం
భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్
తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు మోదీ దిశానిర్దేశం