Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జిన్నారంలో గుట్టపై భక్తుల సందడి 

జిన్నారం మండల కేంద్రంలోని రంగరాముల గుట్ట పై స్వయబుగా వెలిసిన శ్రీ దేవి భూదేవి సమే రంగనాయక స్వామి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు రంగరాముల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలలో కార్యక్రమాలలో 16 జంటలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఉప సర్పంచ్ కోదండరామ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు భోజిరెడ్డి జిన్నారం మాజీ సర్పంచ్ గోకర్ జనార్దన్ గౌడ్ మరియు తాజా మాజీ ఎంపీటీసీ మరియు సర్పంచ్ వెంకటేశం గౌడ్ మాజీ ఎంపిటిసి నాగుల నర్సింలు ఈ కార్యక్రమంలో అన్నదానాన్ని నిర్వహించిన ఇంద్రసేనారెడ్డి నీలం నర్సింలు వడ్ల నాగభూషణం మహేందర్ రెడ్డి సింహ రెడ్డి బిక్షపతి గౌడ్ మున్ని నర్సింలు

పుట్టి వీరస్వామి పురోహితుడు వేదాంతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

TNR NEWS

సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు…?

Harish Hs

ఘనంగా సాగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు 

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS

గురుకుల పాఠశాల లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాము  సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వర్ రావు 

TNR NEWS

పేదలకు అండగా ప్రభుత్వం:జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS