Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తడిసిన ధాన్యం…ఎండలో ఆరబోసిన రైతు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, మాటేడు గ్రామం లో రాత్రి కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడవడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని రైతు పట్టాలో పోసి ఎండకు ఆరబెట్టడం జరిగింది.వర్షానికి తడిసిన దాన్యాంను కొనుగోలు దారులు కోనరానే భయం తో రైతు నడుములు గుంజంగా తన వడ్లను ఎండలో ఆరపోశాడు ఇటీవల పలు జిల్లా లో వర్షాలు పడుతయని వాతావరణ శాఖ చెప్పిన విషయం తెల్సిందే. అయితే అధికారుల నిర్లక్షానికి రైతులు బలి అవుతున్నారని రైతన్న ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పనులు వేగవంతం చేసివుంటే మా వడ్లను ఇప్పటికే అమ్మేసి ఉండేవాళ్ళం. కాని ఇలా తడిసిన ధాన్యంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన చెందారు. అకాల వర్షానికి వడ్లు తడవకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.

Related posts

తొర్రూర్ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ విజయోత్సవాలు  బస్టాండ్ లోపల సిసి కెమెరాలు లేని వైనం  విజయోత్సవాలు కాదు అభివృద్ధి కావాలి  విజయోత్సవాలు ఫ్లెక్సీల పై కాదు 

TNR NEWS

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs

వక్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లు కు వ్యతిరేకిస్తూ ముస్లింల నిరసన

TNR NEWS

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ

TNR NEWS

చింతకాయల వీరయ్య మృతి బాధాకరం

Harish Hs

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం……..

Harish Hs