Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తడిసిన ధాన్యం…ఎండలో ఆరబోసిన రైతు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, మాటేడు గ్రామం లో రాత్రి కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడవడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని రైతు పట్టాలో పోసి ఎండకు ఆరబెట్టడం జరిగింది.వర్షానికి తడిసిన దాన్యాంను కొనుగోలు దారులు కోనరానే భయం తో రైతు నడుములు గుంజంగా తన వడ్లను ఎండలో ఆరపోశాడు ఇటీవల పలు జిల్లా లో వర్షాలు పడుతయని వాతావరణ శాఖ చెప్పిన విషయం తెల్సిందే. అయితే అధికారుల నిర్లక్షానికి రైతులు బలి అవుతున్నారని రైతన్న ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పనులు వేగవంతం చేసివుంటే మా వడ్లను ఇప్పటికే అమ్మేసి ఉండేవాళ్ళం. కాని ఇలా తడిసిన ధాన్యంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన చెందారు. అకాల వర్షానికి వడ్లు తడవకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.

Related posts

బెల్లం చాయ్ తాగి చూడు బాయ్ –కోదాడలో క్యూ కడుతున్న చాయ్ ప్రియులు.  — ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.  — స్వయం ఉపాధి వైపు ఇరువురి సోదరులు అడుగులు  — బెల్లం టీ స్టాల్ తో లభిస్తున్న ఆదాయం  — నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువకులు….

TNR NEWS

కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి………  మౌలానా అబుల్ కలాం జీవితం ఆదర్శం……..  రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్……….

TNR NEWS

దహన సంస్కారాలకు సహకారం పుణ్యకార్యం

Harish Hs

బడి బోరా….?..మడి బోరా…..!?

TNR NEWS

*మాలల సింహగర్జన సభకు తరలిన నాయకులు*

TNR NEWS

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Harish Hs