Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తడిసిన ధాన్యం…ఎండలో ఆరబోసిన రైతు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, మాటేడు గ్రామం లో రాత్రి కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడవడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని రైతు పట్టాలో పోసి ఎండకు ఆరబెట్టడం జరిగింది.వర్షానికి తడిసిన దాన్యాంను కొనుగోలు దారులు కోనరానే భయం తో రైతు నడుములు గుంజంగా తన వడ్లను ఎండలో ఆరపోశాడు ఇటీవల పలు జిల్లా లో వర్షాలు పడుతయని వాతావరణ శాఖ చెప్పిన విషయం తెల్సిందే. అయితే అధికారుల నిర్లక్షానికి రైతులు బలి అవుతున్నారని రైతన్న ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పనులు వేగవంతం చేసివుంటే మా వడ్లను ఇప్పటికే అమ్మేసి ఉండేవాళ్ళం. కాని ఇలా తడిసిన ధాన్యంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన చెందారు. అకాల వర్షానికి వడ్లు తడవకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.

Related posts

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

TNR NEWS

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్

TNR NEWS

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs