Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి*

 

పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, స్థానిక గూడూరు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి ఎండి. అబ్దుల్ మాలిక్, స్థానిక గూడూరు మండల తహసిల్దార్ సంగు శ్వేతా లు సందర్శించారు. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు ఎఫ్ఏ 2. నిబంధనలు తప్పకుండా పాటించి ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ను పొందాలన్నారు. అంతే కాకుండా వర్షాభావ సూచనలు ఉన్నాయి కాబట్టి, రైతులందరూ వరి ధాన్యంపై తాడిపత్రిలు తప్పనిసరిగా కప్పుకోవాలని అన్నారు.

Related posts

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు

TNR NEWS

ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తూర్పు రమేష్

TNR NEWS

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS

పాత నేరస్తులు, సస్పెక్ట్, అనమానితుల కదలికలపై నిఘా

TNR NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ వాడకొప్పుల సైదులు 

TNR NEWS

ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం

Harish Hs