Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని హెచ్ఎండిఎ గ్రౌండ్స్ లో హోంశాఖ ప్రగతిపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు,ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

_పెద్దగట్టు జాతర సందర్భంగా జాతీయరహదారి (ఎన్ హెచ్) 65 పై వాహనాల మళ్లింపు కు రూట్ మ్యాప్ విడుదల చేసిన సూర్యాపేట జిల్లా పోలీసు_

Harish Hs

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs

కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలకు జ్ఞాపకార్థం బీరువా, కుర్చీలు వితరణ

TNR NEWS

జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

లచ్చయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు

Harish Hs

*వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం*

TNR NEWS