Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

నర్సంపేట పట్టణంలోని ద్వారకపేటలో గల మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గురుకుల ప్రిన్సిపాల్ శ్రీపాల తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన మరియం, సభిహలు స్టేట్ లెవల్ ఆడుతున్నట్లు తెలిపారు. ఇటీవల వరంగల్ లో నిర్వహించిన అసోసియేషన్ గేమ్స్ అండర్-19 కబడ్డీ పోటీల్లో పాల్గొని గెలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీపాల మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు.

Related posts

షీ టీమ్ బృందాలతో మహిళలకు రక్షణ

TNR NEWS

జిల్లాస్థాయి వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

TNR NEWS

విగ్నేశ్వర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం

TNR NEWS

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు జీవించిన బచ్చలకూరి జార్జి

TNR NEWS