Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

నర్సంపేట పట్టణంలోని ద్వారకపేటలో గల మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గురుకుల ప్రిన్సిపాల్ శ్రీపాల తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన మరియం, సభిహలు స్టేట్ లెవల్ ఆడుతున్నట్లు తెలిపారు. ఇటీవల వరంగల్ లో నిర్వహించిన అసోసియేషన్ గేమ్స్ అండర్-19 కబడ్డీ పోటీల్లో పాల్గొని గెలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీపాల మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు.

Related posts

దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన 

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS

వార్షిక తనిఖీల్లో భాగంగా చింతలమానపల్లి పోలీసుస్టేషన్ ను తనిఖీ…  కాగజ్నగర్ డిఎస్పి రామానుజం… పెండింగ్ కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించాలి….

TNR NEWS

కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం

TNR NEWS