Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా 194 వ సావిత్రిబాయి పూలే జన్మదినవేడుకలు

చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాల నందు శుక్రవారం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి ని నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ గవిని ఆంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువులతల్లి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పునస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం ఎంతో హర్షించదగిన విషయం అని అన్నారు. అదే విధంగా వారి యొక్క జీవిత చరిత్రను పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునులు జి ఉమ, దీప్తి, నిర్మల, బి ఉమ, అనూష విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

TNR NEWS

మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలి

Harish Hs

రెండు ఆర్టీసీ బస్సులు డీ…

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

TNR NEWS

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs

పెరిక హాస్టల్ అభివృద్ధికి కృషి చేయాలి

Harish Hs