Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వేంపేట్ పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవము

మెట్ పల్లి మండలం వెంపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రి బాయ్ పూలె జయంతి పురస్కరించుకొని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమము లొ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళ అక్షరత కోసం తపించిన ఉక్కు మనిషి అన్ని సావిత్రి బాయ్ పూలేను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి పుల్లె పుట్టినరోజు న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా జరుపడం చాలా శుభ దినం గా వర్ణించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీమతి వి నాగరాజ కుమారి,మరియు మహిళా ఉద్యోగులు సుధ ,సుజాత లను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోరుమంతుల ప్రవీణ్ కుమార్,శేఖర్ గౌడ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి సురేందర్ రెడ్డి,ఎల్లల బాపు రెడ్డి,గ్రామ ప్రముఖులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

TNR NEWS

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి -స్వేరోస్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ

TNR NEWS

ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా

Harish Hs

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

గులాబీ జెండా ప్రజలకు అండ  ఏప్రిల్ 27 చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

TNR NEWS