Tnrnews.in
తెలంగాణరాజకీయం

సన్న వడ్లకు బోనస్ పై రైతుల హర్షం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురెందర్ రెడ్డి

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, సన్న వడ్లకు బోనస్ పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ముఖ్యమంత్రికి,మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు, సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రైతుల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారని, అందుకు నిదర్శనమే సన్న వడ్లకు బోనస్ ప్రకటించి రైతుల ఖాతాలో డబ్బులు వేయడమేనని, దీంతో రైతుల జీవితాల్లో ఎంతో మార్పు రానుందని సురేందర్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రతిపక్షాలు అసత్య ప్రకటనలు చేసి అభాసు పాలు కావద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

‘భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

TNR NEWS

ఒక నిమిషం వేచి చూడు పోస్టర్ని ఆవిష్కరించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

Harish Hs

8వేల ఎకరాల భూమిని గుర్తించాం:అదనపు కలెక్టర్

TNR NEWS

లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్ర వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

TNR NEWS