Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి. డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన.

వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగురోజుల పసికందు మృతి చెందాడంటూ ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల్ మాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిక్షపతి బార్య స్వప్న దంపతులకు గత రెండు రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజేరీన్ చేసి డెలివరీ చేయగా బాబు జన్మించాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నడని తెలిపిన డాక్టర్ ఆదివారం అర్ద రాత్రి ఒంటిగంట సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని తెలిపారు. ఒకవేళ డాక్టర్ అప్పుడే స్పందిస్తే తమ బాబు బతుకుతుండే కానీ వస్తున్న అని కాలయాపన చేసి ఎంత సేపటికి రకపోవడంతో బాబు మృతి చెందడాని బాధితులు ఆరోపిస్తున్నారు .డాక్టర్ సమాయానికి వచ్చి ఉంటే మా బాబు బతికుండేవాడని కుటుంబీకుల ఆరోపణ డాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయలని వారు ఆసుపత్రి ముందు బైటాయించారు.

Related posts

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

Harish Hs

కార్మికులకు అండగా సిఐటియు జెండా నిరంతరం పోరాటం చేస్తుంది

Harish Hs

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ఉపాధ్యాయులకు ప్రతి నెల ఫస్ట్ కు వేతనాలు ఇవ్వాలి నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు సన్మానం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలి

TNR NEWS

రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

TNR NEWS

ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయండి

TNR NEWS