Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సాయి గాయత్రి విద్యాలయాలు ఘనంగా జరుపుకున్న రంగోలి ఉత్సవాలు

రానున్న సంక్రాంతి సందర్భంగా సాయి గాయత్రి విద్యాలయలో శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో సుమారుగా 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు సీనియర్ జూనియర్ సబ్ జూనియర్ కేటగిరిగా పోటీల నిర్వహించ బడ్డాయి ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో వచ్చిన విద్యార్థులకు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ జులియానా గారు మరియు క్యాషియర్ శ్వేత గారు బహుమతులను అందజేసి విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు క్రమశిక్షణ మరియు విధేయత ప్రాధాన్యతని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ శ్రీమతి ఉష రాణి గారు ప్రిన్సిపల్ అరవపల్లి శంకర్ గారు ఏవో ఆర్ ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Related posts

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

TNR NEWS

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

TNR NEWS

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs

జోనల్ మీట్ లో రాణించిన చివ్వెంల విద్యార్థులు*

TNR NEWS