Tnrnews.in
తెలంగాణరాజకీయం

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని కోదాడ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ పార్టీ కార్యాలయం పై దాడిని రాష్ట్ర ప్రభుత్వ పిరికిపంద చర్య గా పరిగణిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమంజసం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. మరలా పునరావృతమైతే రానున్న రోజుల్లో మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామన్నారు……

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తేజా ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Harish Hs

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

సామజిక,ఆర్థిక,అసమానతలకు విరుగుడు విద్యే నల్గొండలో సావిత్రి బాయిపులే జయంతి పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి.

TNR NEWS

పోరాటాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం

Harish Hs

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

TNR NEWS