July 6, 2026
Tnrnews.in
తెలంగాణ

గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటం…

రేపాల గ్రామ పంచాయతీ పరిధి లోని సైడ్ కలువలు మురికి కుంపల గా దోమలు అవసలు గా తయారు అవుతున్నాయి, చాలా కాలం గా సైడ్ కలువలు లో చెత్త తీయక పోవడం వల్ల చెత్త పేరుకపోయింది దాని వల్ల దోమలు చేరి అవే దోమలు ఇండ్ల లో కి వచ్చి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి వుతున్నారు. మురికి కలువలు నుండి వచ్చే దుర్గంధం వల్ల ఆ విధుల వెంట నడిచే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు, గ్రామ పంచాయతీ వహించే నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోయి పరిస్థితి వచ్చింది . ఈ మధ్య గ్రామములో చాలా మంది అనారోగ్య నికి గురి అయ్యారు డెంగ్యూ, మలేరియా కు గురి అయ్యి చనిపోయారు చాలా మంది రీ ,హప్పిటల్ లో ఖర్చుపెట్టి అప్పుల పాలు అయ్యారు. ఇక నైనా గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వహించకుండా వెంటనే మురికి కాలువలలో చెత్త ను తొలగించాలని నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ వేయాలని ప్రజలు కోరుతున్నారు….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం

Harish Hs

ప్రజాపాలన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న.. ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

“గత ప్రభుత్వ కాలంలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు – గంగుల కమలాకర్‌ను అబ్దుల్ రెహమాన్ సూటిగా ప్రశ్నించారు”

TNR NEWS

11న జరిగే మాదిగల ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు

TNR NEWS

నేడు తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు

TNR NEWS

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

TNR NEWS