Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

గతంలో నిజమాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ , ప్రధాని నరేంద్ర మోడీ లు నిలబెట్టుకున్నారని బాజపా మండల అధ్యక్షుడు కొమ్ముల రాజపాల్ రెడ్డి అన్నారు.మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో మంగళవారం రైతులు, మహిళలు నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు నిజమైన సంక్రాంతి పండగ జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బొగ గంగాధర్,రైతులు కొట్టాల శ్రీనివాస్, గడ్డం శివారెడ్డి, ఏసాల ప్రశాంత్, గడ్డం భూమేశ్వర్, బద్దం మోహన్, కొమ్ములపెల్లి జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి* చట్టప్రకారం నడుచుకుంటే అందరికీ మంచిది* దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదు మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి నియోజవర్గ ప్రజలు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

సర్వే ప్రక్రియలో ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి….

TNR NEWS

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?

TNR NEWS

రైతులను రారాజుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి

TNR NEWS

మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి

Harish Hs