Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వృద్ధాప్య ఫించన్ కల్పించాలి పౌరసంక్షేమ సంఘం

కాకినాడ : రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో 33సంవత్సరాల సర్వీస్ చేసిన ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి నుండి పదహారు వందల రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తున్నదని స్థిరాస్తులు, నెలసరి ఆదాయం లేని కుటుంబాలు తల్లడిల్లుతున్న దుస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు, వృద్యాప్య ఫించన్లు కల్పించే చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. రిటైర్డ్ ఉద్యోగిగా ప్రభుత్వ పథకాలు అందని నిబంధనల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నెలసరి ఆర్థిక భరోసాలేక వృద్దాప్యంలో అనారోగ్యాలతో అవస్థలు చేందుతున్నారన్నారు. ప్రభుత్వ వృద్ధాప్య ఫించన్ దారులకు రూ.4వేలు లభిస్తుండగా, ప్రభుత్వ ఆర్.టి.సి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి రూపాయల ఫించన్ మాత్రమే వస్తున్నదన్నారు.

Related posts

బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం

Dr Suneelkumar Yandra

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం

TNR NEWS

రాష్ట్రస్థాయి వేదిక అవార్డు అందుకున్న16 మంది వివిఎస్ స్కూల్ విద్యార్థులు

Dr Suneelkumar Yandra

త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం

Dr Suneelkumar Yandra

కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం