Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వృద్ధాప్య ఫించన్ కల్పించాలి పౌరసంక్షేమ సంఘం

కాకినాడ : రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో 33సంవత్సరాల సర్వీస్ చేసిన ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి నుండి పదహారు వందల రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తున్నదని స్థిరాస్తులు, నెలసరి ఆదాయం లేని కుటుంబాలు తల్లడిల్లుతున్న దుస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు, వృద్యాప్య ఫించన్లు కల్పించే చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. రిటైర్డ్ ఉద్యోగిగా ప్రభుత్వ పథకాలు అందని నిబంధనల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నెలసరి ఆర్థిక భరోసాలేక వృద్దాప్యంలో అనారోగ్యాలతో అవస్థలు చేందుతున్నారన్నారు. ప్రభుత్వ వృద్ధాప్య ఫించన్ దారులకు రూ.4వేలు లభిస్తుండగా, ప్రభుత్వ ఆర్.టి.సి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి రూపాయల ఫించన్ మాత్రమే వస్తున్నదన్నారు.

Related posts

బహిరంగ మద్యపాన నిషేధం అమలు చేయాలి

Dr Suneelkumar Yandra

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

పాదగయను దర్శించిన జియో సిఈఓ

Dr Suneelkumar Yandra

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

TNR NEWS

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS