Tnrnews.in
తెలంగాణ

నియామకపు ఉత్తర్వులకు తరలి వెళ్లిన జీపీఓలు

కోదాడ డివిజన్ నుండి జిపిఓ పోస్టులకు ఎంపికైన 38 మంది అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నియామకపు ఉత్తర్వులు అందజేయనున్నట్లు కోదాడ ఆర్టీవో సూర్యనారాయణ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కోదాడ తహసిల్దార్, డిటీలు, ఆర్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలి

TNR NEWS

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS

విద్యార్థులు క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు తేవాలి

Harish Hs

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

ఈ నెల 20 తర్వాత వర్షాలకు ఛాన్స్…!

TNR NEWS

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు ● డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి

TNR NEWS