Tnrnews.in
తెలంగాణ

బడి బోరా….?..మడి బోరా…..!?

 

నడిగూడెం మండలం రత్నవరం గ్రామం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ కూల్చి తన సొంత పొలానికి పాఠశాలలోని బోరుబావికి మోటర్లు బిగించి వాడుకుంటున్న ఘరానా వుదంతమిది. అన్నయ్య దానం, తమ్ముడి దౌర్జన్యం, మిన్న కున్న అధికారుల తీరుకిది నిదర్శనం. రత్నవరం ప్రాథమిక పాఠశాలకు గతంలో కురాకుల రామస్వామి తండ్రి గోపయ్య పేరున పాఠశాల స్థలాన్ని ప్రభుత్వానికి వారి వారసులు పుట్టపాక అలివేణి, విరాళం ఇచ్చారు. అందులో ప్రభుత్వం బోరు వేయగా నేడు దాతల వారసులైన కూరాకుల శ్రీరాములు, రాజుల శ్రీకాంత్ లు పాఠశాల ప్రహరీ గోడను కూల్చి తమ సొంత వ్యవసాయ భూములకు పాఠశాల బోరును, పాఠశాల దారిని ఆక్రమించి యదేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇట్టి విషయమై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మావోయిస్టుల మృత దేహాలను  వారి కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు అప్పచెప్పాలి.  నరమేధాన్ని ఆపాలి  మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.  ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.  విలేకర్ల సమావేశంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

TNR NEWS

కార్యనిర్వాహణ అధికారిగా కే.వినోద్ బాధ్యతలు

TNR NEWS

సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయం………  ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే…..  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి……..

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ లో చేరిక… 

TNR NEWS

యువతకు క్రీడా స్ఫూర్తి పెంచేందుకు గౌతమీపురం క్రీడాకారులకు టీ షర్ట్లు పంపిణీ చేసిన బూర్గంపాడు సర్పంచ్ మంద నాగరాజు

TNR NEWS

గుడి కందుల ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.

TNR NEWS