Tnrnews.in
తెలంగాణ

బడి బోరా….?..మడి బోరా…..!?

 

నడిగూడెం మండలం రత్నవరం గ్రామం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ కూల్చి తన సొంత పొలానికి పాఠశాలలోని బోరుబావికి మోటర్లు బిగించి వాడుకుంటున్న ఘరానా వుదంతమిది. అన్నయ్య దానం, తమ్ముడి దౌర్జన్యం, మిన్న కున్న అధికారుల తీరుకిది నిదర్శనం. రత్నవరం ప్రాథమిక పాఠశాలకు గతంలో కురాకుల రామస్వామి తండ్రి గోపయ్య పేరున పాఠశాల స్థలాన్ని ప్రభుత్వానికి వారి వారసులు పుట్టపాక అలివేణి, విరాళం ఇచ్చారు. అందులో ప్రభుత్వం బోరు వేయగా నేడు దాతల వారసులైన కూరాకుల శ్రీరాములు, రాజుల శ్రీకాంత్ లు పాఠశాల ప్రహరీ గోడను కూల్చి తమ సొంత వ్యవసాయ భూములకు పాఠశాల బోరును, పాఠశాల దారిని ఆక్రమించి యదేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇట్టి విషయమై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ముగిసిన గ్రామీణ క్రికెట్ క్రీడోత్సవాలు

Harish Hs

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

Harish Hs

స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం

Harish Hs

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో  25 మంది లబ్ధిదారులకు. చెక్కుల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

TNR NEWS

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

TNR NEWS

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం

TNR NEWS