Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

 

మహబూబాబాద్ జిల్లా :

తొర్రూర్ మండలం,అమ్మాపురం గ్రామ మహిళా రైతు బూరుగు సునిత ఉదయాన్నే తన పొలం లోని నారుమడిలో యాసంగి పంట కొరకు వరి మొలకలు చల్లడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ తాను యాసంగి పంటకు పనులు ప్రారంభించ్చినట్లు చెప్పింది….వానాకాలం పంట ధాన్యం కాంటపెట్టి చాలా రోజులవుతుంది. ఇంతవరకు తమ అకౌంట్లో బోనస్ డబ్బులు జామకాలేదని సునిత ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకం వడ్లకు మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తాం అని చెప్పింది, దొడ్డు వడ్లకు బోనస్ వర్తించదని రైతు కు నచ్చినట్లు పొలంలో వరినారు వేయడం కుదరట్లేదు అని వాపోయారు.కనీసానికి యాసంగి పంట ధాన్యం అయినా త్వరగా కొనుగోలు చేసి రైతుకు పంట బోనస్ వెంటనే వేయాలని ప్రభుత్వానికి సూచనలు చేయడం జరిగింది.

Related posts

పాడి రైతుల సంక్షేమానికి కృషి……..  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం……  రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి……  కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……

TNR NEWS

ఆపరేషన్ సింధూరం అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు కోదాడ ప్రభాస ఆత్మీయ సమితి సభ్యులు

TNR NEWS

మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!

TNR NEWS

*దూసుకొస్తున్న తుఫాను.. తెలంగాణాలోనూ ఈ జిల్లాలలో భారీవర్షాలు..!!*

TNR NEWS

ప్రభుత్వ ఉపాధ్యాయుని గొంతుకు చుట్టుకొని కోసుకొని పోయినా చైనా మాంజా

Harish Hs

ఏఎస్ఐ గా పదోన్నతి పొందడం సంతోషకరం కోదాడ యూనైటెడ్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు రివరెండ్ వి యేసయ్య 

TNR NEWS