Tnrnews.in
తెలంగాణ

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

 

మహబూబాబాద్ జిల్లా :

తొర్రూర్ మండలం,అమ్మాపురం గ్రామ మహిళా రైతు బూరుగు సునిత ఉదయాన్నే తన పొలం లోని నారుమడిలో యాసంగి పంట కొరకు వరి మొలకలు చల్లడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ తాను యాసంగి పంటకు పనులు ప్రారంభించ్చినట్లు చెప్పింది….వానాకాలం పంట ధాన్యం కాంటపెట్టి చాలా రోజులవుతుంది. ఇంతవరకు తమ అకౌంట్లో బోనస్ డబ్బులు జామకాలేదని సునిత ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకం వడ్లకు మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తాం అని చెప్పింది, దొడ్డు వడ్లకు బోనస్ వర్తించదని రైతు కు నచ్చినట్లు పొలంలో వరినారు వేయడం కుదరట్లేదు అని వాపోయారు.కనీసానికి యాసంగి పంట ధాన్యం అయినా త్వరగా కొనుగోలు చేసి రైతుకు పంట బోనస్ వెంటనే వేయాలని ప్రభుత్వానికి సూచనలు చేయడం జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కనుల పండువగా అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

Harish Hs

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

ఓటు భవితకు బాట

Harish Hs

ఎమ్మెల్యే యాదయ్యకు సోయి లేదు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ 

TNR NEWS

లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి టీజీ ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు

Harish Hs