Tnrnews.in
తెలంగాణ

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను అభినందిచిన ప్రజలు  కర్తవ్యాన్ని చాటుకున్న సిబ్బంది 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామ విశ్వబ్రాహ్మణ వీధి ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించడం జరిగింది. గ్రామంలోని మొదటి వార్డుకు చెందిన విశ్వబ్రాహ్మణ వీధి రోడ్డు పై గుంపులు గుంపులు గా పిచ్చి చెట్లు పెరిగి దోమలు, విషపూరిత కీటకాలకు, పాములకు నిలయంగా ఉండేది. పిచ్చి చెట్లు పాములకు అవాసంగ మారి ప్రజలు భయబ్రాంతులకు లోనైనా సంఘటన అమ్మాపురం, విశ్వబ్రాహ్మణ వీధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి రెండు రోజుల క్రితం పిచ్చి చెట్లను తొలగించడం జరిగింది. దీనితో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది మా వీధిలోని చెత్తా చెదారాన్ని, పిచ్చి చెట్లను తొలగించి తమ బాధ్యతను చాటుకున్నారని,సిబ్బంది సేవలకు గాను ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

Harish Hs

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

*రైతు పండుగ ప్రజా పాలన విజయోత్సవాలు* *పిఎసిఎస్ చైర్మన్ గూడూరు చల్లా లింగారెడ్డి ఆధ్వర్యంలో* 

TNR NEWS

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

దేశంలో వర్ష బీభత్సం.. తెలంగాణలో వానల్లేక రైతుల ఆందోళన

TNR NEWS

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

TNR NEWS