Tnrnews.in
తెలంగాణ

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను అభినందిచిన ప్రజలు  కర్తవ్యాన్ని చాటుకున్న సిబ్బంది 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామ విశ్వబ్రాహ్మణ వీధి ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించడం జరిగింది. గ్రామంలోని మొదటి వార్డుకు చెందిన విశ్వబ్రాహ్మణ వీధి రోడ్డు పై గుంపులు గుంపులు గా పిచ్చి చెట్లు పెరిగి దోమలు, విషపూరిత కీటకాలకు, పాములకు నిలయంగా ఉండేది. పిచ్చి చెట్లు పాములకు అవాసంగ మారి ప్రజలు భయబ్రాంతులకు లోనైనా సంఘటన అమ్మాపురం, విశ్వబ్రాహ్మణ వీధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి రెండు రోజుల క్రితం పిచ్చి చెట్లను తొలగించడం జరిగింది. దీనితో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది మా వీధిలోని చెత్తా చెదారాన్ని, పిచ్చి చెట్లను తొలగించి తమ బాధ్యతను చాటుకున్నారని,సిబ్బంది సేవలకు గాను ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దివ్యాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ…

TNR NEWS

గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలలో పోటెత్తిన మహిళలు

TNR NEWS

BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం

TNR NEWS

రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం – ఎన్ సీ సంతోష్ 

TNR NEWS

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

TNR NEWS

క్రెడాస్ సేవలు వినియోగించుకోవాలి 

TNR NEWS