Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జిన్నారంలో గుట్టపై భక్తుల సందడి 

జిన్నారం మండల కేంద్రంలోని రంగరాముల గుట్ట పై స్వయబుగా వెలిసిన శ్రీ దేవి భూదేవి సమే రంగనాయక స్వామి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు రంగరాముల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలలో కార్యక్రమాలలో 16 జంటలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఉప సర్పంచ్ కోదండరామ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు భోజిరెడ్డి జిన్నారం మాజీ సర్పంచ్ గోకర్ జనార్దన్ గౌడ్ మరియు తాజా మాజీ ఎంపీటీసీ మరియు సర్పంచ్ వెంకటేశం గౌడ్ మాజీ ఎంపిటిసి నాగుల నర్సింలు ఈ కార్యక్రమంలో అన్నదానాన్ని నిర్వహించిన ఇంద్రసేనారెడ్డి నీలం నర్సింలు వడ్ల నాగభూషణం మహేందర్ రెడ్డి సింహ రెడ్డి బిక్షపతి గౌడ్ మున్ని నర్సింలు

పుట్టి వీరస్వామి పురోహితుడు వేదాంతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్తీక పౌర్ణమి మాసన గంగమ్మ ఆలయం లో ఘంగా పూజలు

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

TNR NEWS

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి చైర్మన్

TNR NEWS

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS

తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు..!!_ ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు.. పలు ఇబ్బందులు జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు.. తీరనున్న 48 వేల మంది కష్టాలు

TNR NEWS

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళం*  – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 

TNR NEWS