Tnrnews.in
తెలంగాణ

కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక……

కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం క్లబ్ ఆడిటోరియంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారి ఎస్ ఆర్ కె మూర్తి సమక్షంలో సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా పాత కమిటీ నే కొనసాగిస్తూ తీర్మానించారు. అధ్యక్షులుగా గాయం. పట్టాభి రెడ్డి, ఉపాధ్యక్షులు వేనేపల్లి. సత్యనారాయణ, కార్యదర్శి బొల్లు. రాంబాబు, జాయింట్ కార్యదర్శి చింతలపాటి. శేఖర్, కార్యవర్గ సభ్యులుగా ఓరుగంటి. రవి, గుండపునేని. వేణుగోపాలరావు, గుడిబండ్ల రాజన్, కారుమంచి. సత్యనారాయణ, పాశం నాగిరెడ్డి, పసుపులేటి నాగేశ్వరరావు, నర్రా వంశీకృష్ణ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పలువురు సీనియర్ క్లబ్ సభ్యులు నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కోదాడ పబ్లిక్ క్లబ్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, భారత్ రెడ్డి తదితరులు అభినందించారు…….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలాది ద్వంద వైఖరి

Harish Hs

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024 ఏర్పాట్లు సర్వం సిద్ధం…. ఈనెల 19న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం…..

TNR NEWS

నూతన డిఎస్పీ ని కలిసిన సూర్యాపేట టౌన్ సిఐ, ఎస్ఐలు

TNR NEWS

గురుకుల హాస్టల్ లల్లో విద్యార్థుల మరణాలపైన వారి సమస్యలపైన హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలి ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ డిమాండ్

TNR NEWS

వయోవృద్ధులు చట్టాలు ఉపయోగించుకోవాలి

Harish Hs

జాతీయస్థాయి ఖో- ఖో పోటీలకు ఎంపికైన చర్లపాలెం విద్యార్ధి జాటోత్ గణేష్ 

TNR NEWS