Tnrnews.in
తెలంగాణ

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు ఓ వరం

గత ప్రభుత్వం అప్పులు చేసిన ఆర్థిక ఇబ్బదుల్లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటూ వస్తుందని. ఉద్యమ నేత రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు అన్నారు. జనవరి 26 నుండి రైతు భరోసా కింద ఎకరానికు సంవత్సరానికి 12000 ల చొప్పున భూమి లేని నిరుపేద వ్యసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గా సంవత్సరనికి 12000 రూ, వారికి ఇవ్వలని కాంగ్రెస్ ప్రభూత్వం నిర్ణయించడం పట్ల గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్థూపం వద్ద మండల కాంగ్రెస్ కమీటి ఆధ్వర్యంలో సోమవారం న సంబరాల్లో టపాసులు పేల్చి స్వీట్ల పంపీని చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి గంగి స్వామీ అజ్మీర భాస్కర్ పీట్ల వేంకట్ అంజి రెడ్డి రాజు శంకర్ శేకర్ రాజా గౌడ్ అజీమ్ ప్రభకర్ లు పాల్గోనారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

లోక కళ్యాణమే అందరి అభిమతం ● సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్

TNR NEWS

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు……. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

TNR NEWS

కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

Harish Hs

గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs