Tnrnews.in
తెలంగాణ

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు ఓ వరం

గత ప్రభుత్వం అప్పులు చేసిన ఆర్థిక ఇబ్బదుల్లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటూ వస్తుందని. ఉద్యమ నేత రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు అన్నారు. జనవరి 26 నుండి రైతు భరోసా కింద ఎకరానికు సంవత్సరానికి 12000 ల చొప్పున భూమి లేని నిరుపేద వ్యసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గా సంవత్సరనికి 12000 రూ, వారికి ఇవ్వలని కాంగ్రెస్ ప్రభూత్వం నిర్ణయించడం పట్ల గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్థూపం వద్ద మండల కాంగ్రెస్ కమీటి ఆధ్వర్యంలో సోమవారం న సంబరాల్లో టపాసులు పేల్చి స్వీట్ల పంపీని చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి గంగి స్వామీ అజ్మీర భాస్కర్ పీట్ల వేంకట్ అంజి రెడ్డి రాజు శంకర్ శేకర్ రాజా గౌడ్ అజీమ్ ప్రభకర్ లు పాల్గోనారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జిన్నారంలో గుట్టపై భక్తుల సందడి 

TNR NEWS

ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు రాజకీయ నాయకులు సహకరించాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ములకలపల్లి కుమారి సీపీఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివి

TNR NEWS

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

Harish Hs

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

TNR NEWS