Tnrnews.in
తెలంగాణ

దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన 

దేశ్పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వనాథ్పల్లి గ్రామంలో సోమవారం ఫిల్డ్ డేస్ మీటింగ్ ను నిర్వహించి రైతులకు, కో ఫార్మర్స్ కి పంట అవశేషాలు వాటి నిర్వహణ, బయోచర్ తయారీ దాని ప్రయోజనాలు, వర్మిబెడ్ తయారీ, కంపోస్టింగ్, హెచ్డీపిఎస్, బొటానికల్స్ యెక్క ప్రాముఖ్యత, గ్రీన్ ఎరువు వలన కలిగే ఉపయోగాలు, జెండర్ సెన్సిటైసషన్ గురించి వివరించారు. అలాగే ఉత్తమ రైతుగా కోడెల మల్లేశంను గుర్తించి వారికి దేశ్పాండే ఫౌండేషన్ వారు సర్టిఫికెట్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేశ్పాండే ఫౌండేషన్ ఐఎన్టిల్ 17 సిద్దిపేట ఫీల్డ్ ఫెసిలిటేటర్ లు ధర్గయ్య, రవి, నరేందర్,నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

TNR NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వెయ్యాలి.  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు జీవించిన బచ్చలకూరి జార్జి

TNR NEWS

బెల్లంకొండ వెంకయ్య చిత్ర పటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

పోలీసులకు, ఉద్యమకారుల మధ్య  తోపులాట…  ఉద్రిక్తం…  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల అక్రమ అరెస్టు, విడుదల  అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం … ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలపిలుపు….

TNR NEWS