Tnrnews.in
తెలంగాణ

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

 

మహబూబాబాద్ జిల్లా: ,తొర్రూర్ మండలం శివారు, మహబూబాబాద్ రోడ్డు ప్రక్కన వున్న హర హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక వ్రతము కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి హాజరయ్యారు. అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే యశశ్విని కి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అనంతరం యశశ్విని రెడ్డి అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభువు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన ప్రభు కార్యక్రమం శ్రీ&శ్రీమతి చీదర వీరన్న-నర్మదా ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వ్రతంలో కూర్చున్న భక్తులకు, అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ

Harish Hs

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి

TNR NEWS

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…… మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి….  ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్……

TNR NEWS

గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TNR NEWS