Tnrnews.in
తెలంగాణ

తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే 

 

మహబూబాబాద్ జిల్లా: ,తొర్రూర్ మండలం శివారు, మహబూబాబాద్ రోడ్డు ప్రక్కన వున్న హర హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక వ్రతము కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి హాజరయ్యారు. అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే యశశ్విని కి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అనంతరం యశశ్విని రెడ్డి అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభువు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన ప్రభు కార్యక్రమం శ్రీ&శ్రీమతి చీదర వీరన్న-నర్మదా ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వ్రతంలో కూర్చున్న భక్తులకు, అయ్యప్ప స్వాములకు అన్నదాన ప్రభు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

అన్నదానం మహా పుణ్య కార్యం.తహసిల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్

TNR NEWS

మద్దూర్ లో గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

TNR NEWS

హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నాయకులు మల్లికార్జున్ కరిగే దిష్టిబొమ్మ దహనం

TNR NEWS

*రైతులు IKP కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – కీసర సంతోష్ రెడ్డి.*

Manideep

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS