Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

గతంలో నిజమాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ , ప్రధాని నరేంద్ర మోడీ లు నిలబెట్టుకున్నారని బాజపా మండల అధ్యక్షుడు కొమ్ముల రాజపాల్ రెడ్డి అన్నారు.మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో మంగళవారం రైతులు, మహిళలు నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు నిజమైన సంక్రాంతి పండగ జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బొగ గంగాధర్,రైతులు కొట్టాల శ్రీనివాస్, గడ్డం శివారెడ్డి, ఏసాల ప్రశాంత్, గడ్డం భూమేశ్వర్, బద్దం మోహన్, కొమ్ములపెల్లి జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

Dr Suneelkumar Yandra

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

పాత నేరస్తులు, సస్పెక్ట్, అనమానితుల కదలికలపై నిఘా

TNR NEWS

నూతన డిఎస్పీ ని కలిసిన సూర్యాపేట టౌన్ సిఐ, ఎస్ఐలు

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

TNR NEWS