Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, యు. కొత్తపల్లి, పిఠాపురంలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది. పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ నందు ఆరు పోలింగ్ కేంద్రాలు, గొల్లప్రోలు పట్టణంలో శివారు జడ్పీ బాలురు ఉన్నత పాఠశాల నందలి మూడు పోలింగ్ కేంద్రాల్లో, యు కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని మూడు పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Related posts

గౌరీ నాయుడుకి గురుపూజోత్సవంలో ఘన సత్కారం

Dr Suneelkumar Yandra

రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్

Dr Suneelkumar Yandra

గ్రామీణ ప్రాంతాలలో మందకోడిగా సాగుతున్న ఉపాధిహామీ పనులు

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో రూ.40 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

రాష్ట్ర ర్యాంకులతో మొదటి ప్రయత్నంలోనే శ్యామ్ విద్యార్థులు

Dr Suneelkumar Yandra

ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్న మంత్రి

TNR NEWS