Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఇరిగేషన్ డిఈతో డెల్టా ఛైర్మన్ సమీక్ష సమావేశం

పిఠాపురం : గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం పిఠాపురం ఇరిగేషన్ ఆఫీస్ లో డిఈ సంతోష్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఇరిగేషన్ డిఈ సంతోష్ కుమార్ తో పలు అంశాలపై చర్చించారు. ఏకే.మల్లవరం, ఎపి.మల్లవరం, కొమరగిరి నీటి సంఘం మెంబర్లు, రైతుల అర్జీలు స్వీకరించి, పరిష్కార దిశగా పనిచేస్తామని తెలిపారు. ఎవరికైనా సమస్యలు వుంటే గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ ఆఫీస్ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఫోన్ 8328381842 నెంబర్ కి సంప్రదించాలని కోరారు.

Related posts

ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్

ఘనంగా ఆదిత్యలో ఐఎన్ఎస్పిఐఆర్ఏ (ఇన్స్పిరా) అకాడమిక్ ఫెయిర్

ఘనంగా ఆదిత్యలో ఉదాన్ 11వ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

TNR NEWS

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

TNR NEWS