Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఇరిగేషన్ డిఈతో డెల్టా ఛైర్మన్ సమీక్ష సమావేశం

పిఠాపురం : గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం పిఠాపురం ఇరిగేషన్ ఆఫీస్ లో డిఈ సంతోష్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఇరిగేషన్ డిఈ సంతోష్ కుమార్ తో పలు అంశాలపై చర్చించారు. ఏకే.మల్లవరం, ఎపి.మల్లవరం, కొమరగిరి నీటి సంఘం మెంబర్లు, రైతుల అర్జీలు స్వీకరించి, పరిష్కార దిశగా పనిచేస్తామని తెలిపారు. ఎవరికైనా సమస్యలు వుంటే గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ ఆఫీస్ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఫోన్ 8328381842 నెంబర్ కి సంప్రదించాలని కోరారు.

Related posts

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

భూ పోరాటానికి కదలిన ఎర్రదండు

Dr Suneelkumar Yandra

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

TNR NEWS

బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు

Dr Suneelkumar Yandra

విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ*

TNR NEWS