Tnrnews.in
తెలంగాణ

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

కోదాడ పట్టణంలోని స్థానిక కట్ట బజార్ కోదాడ పిడబ్ల్యూఐ హోరేభూ ప్రార్థన మందిరం ఆవరణలో శుక్రవారం క్రైస్తవ నాయకుల పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకానికి తీరనిలోటు,వారి ఆత్మకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని పాస్టర్ సుందర్ రావు అన్నారు. క్రైస్తవ సమాజం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన దైవజనుడు ప్రవీణ్ పగడాల అనాధల ఆశ్రయము నిర్వహిస్తూ వందల మందికి సహకారా అందిస్తున్న గొప్ప దైవజనుడు సేవకుల పక్షాన నిలబడి పోరాడిన గొప్ప యోధుడు తనకిచ్చిన వాక్ స్వాతంత్రముతో అనేక మంది దారి తప్పిన వారిని సరైన దారిలో పెట్టిన గొప్ప దైవజనుడు ఆయన అకాల మరణానికి కోదాడ క్రైస్తవులు అందరూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శిల్వే కొత్తపల్లి,రాజేష్,ప్రభుదాస్,జోసఫ్దే,దైవసహాయం,నెహెమ్యా,ప్రభుదాస్,రాహుల్ అనేకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా

Harish Hs

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

TNR NEWS

*నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహనాల వేలం పాట*

TNR NEWS

వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.

Harish Hs

దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన 

TNR NEWS

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS