Tnrnews.in
తెలంగాణ

నేడు కోదాడలో మంత్రి పర్యటన

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు మంగళవారం కోదాడ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించారు. కోదాడ లో ఇరిగేషన్ డివిజన్ నూతన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం, రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతుల పథకం, చిలుకూరు మండలం సీతారాంపురం లో అప్రోచ్ బీటీ లైన్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs

అమ్మ త్యాగం తోనే పీహెచ్డీ

TNR NEWS

తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

Harish Hs

వృద్ధాశ్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే

TNR NEWS

నేటి మహిళలు సావిత్రి బాయ్ పూలే నీ ఆదర్శంగా తీసుకోవాలి  సూర్యాపేట బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి

TNR NEWS

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS