Tnrnews.in
తెలంగాణ

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

కోదాడ పట్టణంలోని స్థానిక కట్ట బజార్ కోదాడ పిడబ్ల్యూఐ హోరేభూ ప్రార్థన మందిరం ఆవరణలో శుక్రవారం క్రైస్తవ నాయకుల పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకానికి తీరనిలోటు,వారి ఆత్మకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని పాస్టర్ సుందర్ రావు అన్నారు. క్రైస్తవ సమాజం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన దైవజనుడు ప్రవీణ్ పగడాల అనాధల ఆశ్రయము నిర్వహిస్తూ వందల మందికి సహకారా అందిస్తున్న గొప్ప దైవజనుడు సేవకుల పక్షాన నిలబడి పోరాడిన గొప్ప యోధుడు తనకిచ్చిన వాక్ స్వాతంత్రముతో అనేక మంది దారి తప్పిన వారిని సరైన దారిలో పెట్టిన గొప్ప దైవజనుడు ఆయన అకాల మరణానికి కోదాడ క్రైస్తవులు అందరూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శిల్వే కొత్తపల్లి,రాజేష్,ప్రభుదాస్,జోసఫ్దే,దైవసహాయం,నెహెమ్యా,ప్రభుదాస్,రాహుల్ అనేకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

నూకల నరేష్ రెడ్డి గారి యాది లో

Venu

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS

కోదాడ రామాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి ప్రత్యేక పూజలు

TNR NEWS

*మాలల సింహ గర్జన.. ఐక్యత కోసం.. హక్కుల కోసం: ఎమ్మెల్యే వివేక్..!!*

TNR NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూంధాం కోలాటాలు నృత్యంతో నిరసన సీఎం హామీ నిలబెట్టుకోవాలి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ

TNR NEWS