April 29, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భగవద్గీత పఠనంలో స్వర్ణ పతకం జయించిన లక్ష్మి తులసి

కోదాడకు చెందిన యరమాది లక్ష్మి తులసి భగవద్గీత పారాయణ పరీక్షలో స్వర్ణ పతకాన్ని సాధించారు.

టైలరుగా తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికత మీద ఉన్న మక్కువతో భగవధ్గీత పారాయణం మొదలు పెట్టారు, అలా ప్రతి ఏటా మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే 18 అధ్యాయాలు 700 శ్లోకాలను నిర్విరామంగా పారాయణం చేసి , శ్రీ సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా స్వర్ణ పతకం మరియు సర్టిఫికెట్ను అందుకున్నారు.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు

TNR NEWS

ఎం జె ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలి

Harish Hs

మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం

TNR NEWS

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

సిపిఎం నేతల అక్రమ అరెస్టు…. విడుదల

TNR NEWS