Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. గురువారం ఆకుపాముల గ్రామంలోని రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.. రైతులు తమ సమస్యల దరఖాస్తులను సదస్సులలో అందజేయాలన్నారు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాలను చూపించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులను సమస్య ఉన్న ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Related posts

350,999కు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న రామినేని శ్రీనివాసరావు

TNR NEWS

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి కి ఘన సన్మానం మిత్ర బృందం ఆధ్వర్యంలో వంగవీటి కి ఘన సన్మానం

TNR NEWS

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

TNR NEWS

జాతీయ విద్యా దినోత్సవం

TNR NEWS

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS