Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. గురువారం ఆకుపాముల గ్రామంలోని రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.. రైతులు తమ సమస్యల దరఖాస్తులను సదస్సులలో అందజేయాలన్నారు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాలను చూపించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులను సమస్య ఉన్న ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Related posts

మావోయిస్టుల మృత దేహాలను  వారి కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు అప్పచెప్పాలి.  నరమేధాన్ని ఆపాలి  మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.  ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.  విలేకర్ల సమావేశంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

TNR NEWS

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి  – మంత్రులు కొండ సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి లకు వినతి పత్రం అందించిన నాయకులు

TNR NEWS

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతీ

TNR NEWS

300 మంది పిల్లలకు పతంగులు పంపిణీ వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

TNR NEWS

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs

కుమారుడి పుట్టినరోజున అనాధాలకు అన్నదానం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు

TNR NEWS