Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చెరువుల మరమత్తుల పనులకు భూమి పూజ

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట గ్రామంలో రూపాయలు 18 లక్షలు, దంతనపల్లి గ్రామంలో రూపాయలు 25 లక్షల వ్యయంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు చెరువుల ఎంతో గానో ఉపయోగపడతాయని అన్నారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన పూదరి లక్ష్మీ కుటుంబ సభ్యులకు రూ .19వేల సీఎం సహాయనిధి చెక్కును ఉట్నూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ తెలిపారు.

Related posts

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి బిసి బాలురవసతి గృహాన్ని పరిశీలించిన. బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ

TNR NEWS

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

Harish Hs

వార్షిక తనిఖీల్లో భాగంగా చింతలమానపల్లి పోలీసుస్టేషన్ ను తనిఖీ…  కాగజ్నగర్ డిఎస్పి రామానుజం… పెండింగ్ కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించాలి….

TNR NEWS

భగవద్గీత పఠనంలో స్వర్ణ పతకం జయించిన లక్ష్మి తులసి

Harish Hs