Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పంది తిరపయ్యకు పితృవియోగం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరపయ్య తండ్రి పంది గురవయ్య (76,) అనారోగ్యంతో వారి నివాసంలో మృతి చెందారు. కాగా వారి మృతి పట్ల అన్ని పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు గురవయ్య మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి పంది తిరపయ్య, పంది కళ్యాణ్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు…….

 

Related posts

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ లను తక్షణమే విరమించుకోవాలి: ఎం సాయిబాబా

TNR NEWS

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

TNR NEWS

నేల తల్లిని విస్మరిస్తే ప్రమాదాలు తప్పవు

TNR NEWS

క్రీడలతో మానసిక ఉల్లాసం

TNR NEWS

ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

TNR NEWS

న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి

Harish Hs