Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పంది తిరపయ్యకు పితృవియోగం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరపయ్య తండ్రి పంది గురవయ్య (76,) అనారోగ్యంతో వారి నివాసంలో మృతి చెందారు. కాగా వారి మృతి పట్ల అన్ని పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు గురవయ్య మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి పంది తిరపయ్య, పంది కళ్యాణ్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు…….

 

Related posts

విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి

Harish Hs

ఆకాశమే హద్దుగా ప్రతి మహిళ ఎదుగాలే…

TNR NEWS

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

విమాన ప్రమాద మృతులకు నివాళులు

TNR NEWS

వేలాల గట్టు మల్లన్నకు మహాశివ రాత్రి జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి…

TNR NEWS

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS