Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పంది తిరపయ్యకు పితృవియోగం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరపయ్య తండ్రి పంది గురవయ్య (76,) అనారోగ్యంతో వారి నివాసంలో మృతి చెందారు. కాగా వారి మృతి పట్ల అన్ని పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు గురవయ్య మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి పంది తిరపయ్య, పంది కళ్యాణ్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు…….

 

Related posts

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి.  నవంబర్ 26న జిల్లా కేంద్రంలో జరుగు నిరసనల్లో పాల్గొనండి.  -బాల్ రామ్ సిఐటియు జిల్లా కార్యదర్శి

TNR NEWS

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

TNR NEWS

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలి

Harish Hs

సాంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి

Harish Hs

సిపిఎం నేతల అక్రమ అరెస్టు…. విడుదల

TNR NEWS

సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలి….. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

Harish Hs