Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు చేరేలా సోషల్ మీడియా వారియర్స్ కృషి చేయాలని,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కాశీనాధం ఫంక్షన్ హాల్ లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నియోజకవర్గస్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.. పోస్టులు,రీల్స్, బ్రాడ్ కాస్టింగ్ గ్రూపుల ద్వారా ఆకర్షణీయమైన కంటెంట్ ను ప్రజలకు చేరవేయాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు.

Related posts

విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి

TNR NEWS

వృద్ధాశ్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే

TNR NEWS

ఆకుపాముల గ్రామంలో బడిబాట కార్యక్రమం

TNR NEWS

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

TNR NEWS

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి  మాదక ద్రవ్యాలు / డ్రగ్స్,గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తప్పవు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs