November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు చేరేలా సోషల్ మీడియా వారియర్స్ కృషి చేయాలని,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కాశీనాధం ఫంక్షన్ హాల్ లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నియోజకవర్గస్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.. పోస్టులు,రీల్స్, బ్రాడ్ కాస్టింగ్ గ్రూపుల ద్వారా ఆకర్షణీయమైన కంటెంట్ ను ప్రజలకు చేరవేయాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు.

Related posts

రాముల బండ లో మహిళ రైతు ఆత్మహత్య

TNR NEWS

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పూర్ణిమ వేడుకలు

TNR NEWS

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

Harish Hs

సర్వే పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ పమేలా సత్పతి

TNR NEWS

కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి

TNR NEWS

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి

TNR NEWS