Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు చేరేలా సోషల్ మీడియా వారియర్స్ కృషి చేయాలని,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కాశీనాధం ఫంక్షన్ హాల్ లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నియోజకవర్గస్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.. పోస్టులు,రీల్స్, బ్రాడ్ కాస్టింగ్ గ్రూపుల ద్వారా ఆకర్షణీయమైన కంటెంట్ ను ప్రజలకు చేరవేయాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు.

Related posts

గుండాల రాములుకు జోహార్లు

TNR NEWS

పచ్చి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి

Harish Hs

ఘనంగా నిమజ్జన కార్యక్రమం ఆకట్టుకున్న ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ విద్యార్థుల ప్రదర్శన

TNR NEWS

భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

గుడిబండ గ్రామానికి చెందిన 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక…  బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సలీం కాంగ్రెస్ పార్టీలో చేరిక…. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు…… కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

TNR NEWS

ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? పేదలకు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉధృత పోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS