Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జగన్ కాలనీకి రాకపోకలు ప్రారంభం

గొల్లప్రోలు : గొల్లప్రోలులోని జగన్ కాలనీకి మళ్ళీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కాలనీ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండడంతో గత పది రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. సుద్ధ గడ్డ వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటినా నీటి ప్రవాహానికి రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు జరగలేదు. శనివారం నీరు పూర్తిగా తగ్గడంతో అధికారులు రహదారిపై గ్రావెల్ వేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో సాయంత్రం నుండి కాలనీవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే గొల్లప్రోలు – తాటిపర్తి రహదారిపై ప్రవహిస్తున్న నీరు కూడా పూర్తిగా తొలగిపోవడంతో 12 రోజుల అనంతరం ఈ రహదారి గుండా రాకపోకలు జరుగుతున్నాయి.

Related posts

పిఠాపురం పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు పంపిన పవన్ కళ్యాణ్

స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

TNR NEWS

రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ పై అధికారుల విచారణ

Dr Suneelkumar Yandra

అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

Dr Suneelkumar Yandra

ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిన కండక్టర్

Dr Suneelkumar Yandra

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

TNR NEWS