Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జగన్ కాలనీకి రాకపోకలు ప్రారంభం

గొల్లప్రోలు : గొల్లప్రోలులోని జగన్ కాలనీకి మళ్ళీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కాలనీ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండడంతో గత పది రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. సుద్ధ గడ్డ వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటినా నీటి ప్రవాహానికి రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు జరగలేదు. శనివారం నీరు పూర్తిగా తగ్గడంతో అధికారులు రహదారిపై గ్రావెల్ వేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో సాయంత్రం నుండి కాలనీవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే గొల్లప్రోలు – తాటిపర్తి రహదారిపై ప్రవహిస్తున్న నీరు కూడా పూర్తిగా తొలగిపోవడంతో 12 రోజుల అనంతరం ఈ రహదారి గుండా రాకపోకలు జరుగుతున్నాయి.

Related posts

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది*

TNR NEWS

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

ఏలేరు పేస్-2 రద్దు చేయడమే వల్లే వరద ముంపు సంభవించింది – మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ

Dr Suneelkumar Yandra

జనసేన పార్టీలోకి వైసిపి సర్పంచ్ దొడ్డి ప్రసాద్

Dr Suneelkumar Yandra

శివుడు ఎలా పుట్టాడో తెలుసా? శివుని జననం మరియు అవతారం యొక్క ఉత్తేజకరమైన కథ ఇక్కడ ఉంది.!!

Dr Suneelkumar Yandra

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra