Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

యూరియా కోసం రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో యూరియా లేక రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు గంటాల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డ యూరియా దొరకాని పరిస్థితి ఉంది.ఈ విషయం పైనా బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు ఏవో ను ఎమ్ ఆర్ ఓ గార్ని నిలదీశము రెండు రోజుల్లో యూరియా కోరత తీర్చకుంటె రైతులాతో కలిసి ఏవో ఆఫీసు మూటాడిష్టం అని ఆఫీసర్ లను హెచ్చరించాము గాథా బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా రైతులకు సరఫర చేసారు ,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల బతుకులు ఆగమైనవి, సీఎం ఇలాకలో యూరియా రైతులకు అందక పోవడం సిగ్గుచేటు,ఇది పునరావృతం అయితే రైతులాతో కలిసి ఏవో ఆఫీసు ముట్టడిస్తాం ఈ కార్యక్రమ ములో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్, మండల నాయకులు నెల్లి రాములు భాస్కర్ రవి శేఖర్ తధితరులు పాల్గొన్నారు

Related posts

కోదాడ పట్టణంలో ఘనంగా బోనాల పండుగ

Harish Hs

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS

నేడు మున్నూరు కాపు సభను విజయవంతం చేయాలి

TNR NEWS

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి చైర్మన్

TNR NEWS

పేదలకు పథకాలు గుర్తించి ఇవ్వడం హర్షనీయం ఫైలేట్ ప్రాజెక్ట్ గా గుడిబండ గ్రామం ఎన్నిక ఎన్నిక చేసినందుకు కోదాడ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

TNR NEWS