Tnrnews.in
తెలంగాణ

యూరియా కోసం రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో యూరియా లేక రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు గంటాల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డ యూరియా దొరకాని పరిస్థితి ఉంది.ఈ విషయం పైనా బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు ఏవో ను ఎమ్ ఆర్ ఓ గార్ని నిలదీశము రెండు రోజుల్లో యూరియా కోరత తీర్చకుంటె రైతులాతో కలిసి ఏవో ఆఫీసు మూటాడిష్టం అని ఆఫీసర్ లను హెచ్చరించాము గాథా బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా రైతులకు సరఫర చేసారు ,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల బతుకులు ఆగమైనవి, సీఎం ఇలాకలో యూరియా రైతులకు అందక పోవడం సిగ్గుచేటు,ఇది పునరావృతం అయితే రైతులాతో కలిసి ఏవో ఆఫీసు ముట్టడిస్తాం ఈ కార్యక్రమ ములో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్, మండల నాయకులు నెల్లి రాములు భాస్కర్ రవి శేఖర్ తధితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

TNR NEWS

*ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం* *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం డాక్టర్ యమున ఆధ్వర్యంలో* 

TNR NEWS

వాసవి మత మహా చండి పూజ

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం. పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గా అదనప కలెక్టర్ సుధీర్.

TNR NEWS

శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు,ఇళ్లను ఖాళీ చేయించాలి

TNR NEWS