Tnrnews.in
తెలంగాణ

యూరియా కోసం రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో యూరియా లేక రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు గంటాల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డ యూరియా దొరకాని పరిస్థితి ఉంది.ఈ విషయం పైనా బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు ఏవో ను ఎమ్ ఆర్ ఓ గార్ని నిలదీశము రెండు రోజుల్లో యూరియా కోరత తీర్చకుంటె రైతులాతో కలిసి ఏవో ఆఫీసు మూటాడిష్టం అని ఆఫీసర్ లను హెచ్చరించాము గాథా బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా రైతులకు సరఫర చేసారు ,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల బతుకులు ఆగమైనవి, సీఎం ఇలాకలో యూరియా రైతులకు అందక పోవడం సిగ్గుచేటు,ఇది పునరావృతం అయితే రైతులాతో కలిసి ఏవో ఆఫీసు ముట్టడిస్తాం ఈ కార్యక్రమ ములో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్, మండల నాయకులు నెల్లి రాములు భాస్కర్ రవి శేఖర్ తధితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి 

TNR NEWS

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞాన కేంద్రం ప్రారంభం

Harish Hs

కంగ్టిలో పడకేసిన పారిశుద్ధ్యం పారిశుద్యం పై అధికారుల నిర్లక్ష్యం పట్టించుకోని ఆఫీసర్లు

TNR NEWS

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

TNR NEWS

గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs