Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మాతృభాషని మర్చిపోతే,మాతృమూర్తిని మరిచినట్లే

కోదాడ లోని యం యస్ జూనియర్ కళాశాల లో శుక్రవారం నాడు ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి సీ ఈ వో యస్ యస్ రావు లు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామని,తెలుగు వాడుక బాషా ఉద్యమ పితామహుడు ,గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి,నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్ని తెలిపిన మహనీయుడు గిడుగు అని అన్నారు.గిడుగు ఉద్యమo వలన కొద్దిమందికో పరిమితమైన చదువు అందరికీ అందుబాటులో కి వచ్చిందన్నారు. మాతృభాషని మర్చిపోతే,మాతృమూర్తిని మర్చినట్లు అన్నారు. కార్యక్రమంలో యం యస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్,అధ్యాపకులు ఐనుద్దీన్, రహీం,విజయభాస్కర్,శ్రీనివాసరావు, గోపి,సునీత, మణి,వినీత,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

Harish Hs

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

TNR NEWS

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన – జిఎంఆర్ విద్యాసంస్థల రెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి

TNR NEWS

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

అనంతరం, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా రేపు వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా

TNR NEWS

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS